ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

మంగళవారం18 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణసూర్యోదయం 5:59 amసూర్యాస్తమయం 6:40 pm

మంగళవారం

18 ఆగస్టు 2026

హైదరాబాద్ · తెలంగాణ

సూర్యోదయం 5:59 am

సూర్యాస్తమయం 6:40 pm

SENSEX77,433-0.68%
NIFTY24,193-1.00%
హైదరాబాద్ 22K₹1,46,061/10g+1.90%
హైదరాబాద్ 24K₹1,59,339/10g+1.90%
వెండి₹2,16,579/kg+0.50%

తాజా వార్తలు

రెగ్యులరైజ్డ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Telangana Government Lecturers Association representatives met MP Vem Narender Reddy to submit a memorandum seeking the resolution of service issues.

nagendra18 August 2026, 2:30 AM2 చూసులుtrinetnews.com
రెగ్యులరైజ్డ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

నాంపల్లి , ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 17 : 2023లో రెగ్యులరైజ్ అధ్యాపకుల ప్రొబేషన్ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్లు, సర్వీస్ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పార్లమెంట్ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి ని తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు స్పోర్ట్స్, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. 2023లో రెగ్యులరైజ్ అధ్యాపకులు ఎదుర్కొంటున్న ప్రొబేషన్ డిక్లరేషన్, వార్షిక ఇంక్రిమెంట్లు సర్వీస్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వేమ్ నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. 2023 రెగ్యులరైజ్ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అధ్యాపకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సహకరించిన మంత్రి శ్రీ వాకాటి శ్రీహరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్ , కోశాధికారి ఉపేందర్ , హైదరాబాద్ జిల్లా నాయకులు మోహన్, జిల్లా కార్యదర్శి రామ్మోహన్, రాష్ట్ర నాయకులు అనిల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కోశాధికారి భాను రవి పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి