ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం31 ఆగస్టు 2026

హైదరాబాద్సూర్యోదయం 6:02 amసూర్యాస్తమయం 6:31 pm

సోమవారం

31 ఆగస్టు 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:02 am

సూర్యాస్తమయం 6:31 pm

SENSEX77,265-0.14%
NIFTY24,176-0.18%
హైదరాబాద్ 22K₹1,48,315/10g-2.33%
హైదరాబాద్ 24K₹1,61,798/10g-2.33%
వెండి₹2,24,451/kg-1.24%

తాజా వార్తలు

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో డా. ఆరుద్ర జయంతి వేడుకలు

Kinnera Art Theatres hosted a musical tribute titled 'Kondagali Tirigindi' in Hyderabad to mark the 101st birth anniversary of progressive poet Dr. Arudra.

nagendra30 August 2026, 6:57 PM0 చూసులుtrinetnews.com
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో డా.  ఆరుద్ర  జయంతి వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 30 :

అభ్యుదయ కవి, పరిశోధకుడు, సమగ్రంధ్ర సాహిత్య చరిత్ర రచయిత డా. ఆరుద్ర 101వ జయంతిని పురస్కరించుకుని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో 'కొండగాలి తిరిగింది' పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి

త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి

ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త డా. వోలేಟಿ పార్వతీశం పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుద్ర బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సాహిత్య చరిత్రకారుడిగా తెలుగు జాతి గర్వించదగ్గ మహా రచయిత అని కొనియాడారు. కార్యక్రమంలో సినీ విజ్ఞాన విశారద ఎస్.వి.రామారావు, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి: మద్దాళి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు

ప్రముఖ గాయనీ, గాయకులు టీ.బాలకామేశ్వరరావు, ఎన్.అఖిల ఆలోచించిన సినీ గీతాలు అలరించాయి.

వ్యాఖ్యాతగా ఎమ్.మనోహర్ వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 30: *శ్రావణమాసం అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా* గాంధీనగర్ డివిజన్ SRT లోని *శ్రీ ఉప్పలమ్మ లక్ష్మి మాత ఆలయం లో* సీనియర్ నాయకులు *సంజీవ్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ కు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ *శ్రీ ఎ.వినయ్ కుమార్ గారు డివిజన్ బిజెపి ముఖ్య నాయకులతో* కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో *బిజెపి నేతలు రత్న సాయి చంద్, శ్రీకాంత్,నీరజ్, నరేంద్రనాథ్,శివ తదితరులు* పాల్గొన్నారు.

Secunderabad Parliament Joint Convener A. Vinay Kumar and local BJP leaders offered special prayers at the Sri Uppalamma Lakshmi Matha Temple during the Shravana Bonalu festival.

మిగతా చదవండి →