హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 31
గోవింద్ మల్టీ టాలెంట్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 'ఘంటసాల గాన వారస గోవింద శిఖామణి', మధుర గాయకులు 'గానరత్న' టి.గోవింద్ రావు గ సంగీత స్వరసారధ్యంలో
తేలితేలి నా మనసు తెలియకనే నావ వలె ఊగుచున్నది...." తెలుగు - హిందీ సినీ సంగీత విభావరి చిక్కడపల్లి శ్రీత్యాగరా గానసభ మెయిన్ హాల్ లో నిర్వహించారు. సంస్ధ అధినేత టి.గోవింద్ రావు నిర్వహణలో ప్రముఖ గాయనీ , గాయకులు సినీ ప్లేబ్యాక్ సింగర్, చంద్రతేజ వి.ఎస్.సుందర్ రావు, ఆర్.శైలజ శ్రీనివాస్. టి.ఎస్.వాణి తదితరులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి. సూర్యతేజ (కీబోర్డ్), కే.ఎస్.చక్రవర్తి (తబల),సతీష్ (ప్యాಡ್స్) వాద్య సహకారం అందించారు . కార్యక్రమంలో కార్యదర్శి: టి.సాయికుమార్ పాల్గొన్నారు.







