హైదారాబాద్, చిక్కడపల్లి ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 27 :
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ డా. సి.నారాయణరెడ్డి స్వర్గీయ ఎస్.జానకి, స్వర్గీయ జమునా రాణి యాదిలో స్వర నివాళి లో భాగంగా జనప్రియ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' పేరిట సినీ సంగీత విభావరి చిక్కడపల్లి త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికలో నిర్వహించారు.
సంస్థ అధ్యక్షురాలు , గాయనీ అమంత నిర్వహణలో గాయనీ గాయకులు మధుర గాయకులు ఎం.కృష్ణమూర్తి, వి.వి.లక్ష్మి, జి.హరిచందన, నాగజ్యోతి,
ఎం.అనిరుధ్ , డిఎస్ఎన్.మూర్తి, శేఖరుడు పిసపాటి , శేఖర్ ఆలోచించిన సినీ గీతాలు అలరించాయి






