చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 15 :
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా భూపతి మ్యూజికల్ ఆధ్వర్యంలో తెలుగు హిందీ సినీ గీతలహరి పేరిట సినీ సంగీత విభావరి త్యాగరాయ గానసభలోని కళ లలిత కళావేదికల నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి కృష్ణ కుమార్ నిర్వహణలో గాయకులు శంకర్ ఠాగూర్ , రిషికేష్ , నాగేంద్రప్రసాద్, దుర్గా శ్రీనివాస్, భూపతి గౌరీ శంకర్, ఆర్. జ్యోతి, లక్ష్మి గోపాల్, శ్రీ రాణి , రాధా రాణి ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.






