ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

ఆదివారం20 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:14 pm

ఆదివారం

20 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:14 pm

SENSEX74,295+0.39%
NIFTY23,346+0.99%
హైదరాబాద్ 22K₹1,45,641/10g+2.13%
హైదరాబాద్ 24K₹1,58,881/10g+2.13%
వెండి₹2,23,514/kg+6.19%

సాంస్కృతికం

సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు అందించాలి: డా. సింధూజ

సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఆర్ఐఏ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సింధూజ అన్నారు. హైదరాబాద్‌లోని కళ్యాణ్ యాంఫి థియేటర్‌లో సంస్కార భారతి, సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ సంయుక్త ఆధ్వర్యం

Staff Reporter20 September 2026, 2:28 PM11 చూసులుtrinetnews.com
సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు అందించాలి: డా. సింధూజ

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సాంప్రదాయ నృత్య కళలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఆర్ఐఏ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. సింధూజ అన్నారు. హైదరాబాద్‌లోని కళ్యాణ్ యాంఫి థియేటర్‌లో సంస్కార భారతి, సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ సంయుక్త ఆధ్వర్యంలో 'బాలోత్సవ్' సంగీత, నృత్యోత్సవాలు నిర్వహించారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. సింధూజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ వ్యవస్థాపకురాలు పద్మా కళ్యాణ్ నేతృత్వంలో ప్రతి నెల ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ సలహాదారు లయన్ డా. సింగిశెట్టి సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పద్మా కళ్యాణ్, శ్రీవల్లీ శర్మ తదితరులు పాల్గొన్నారు. వివిధ గురువర్యుల శిష్య బృందాలు ప్రదర్శించిన సంగీత, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి

విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: శివ నరసింహన్ తంత్రి

విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: శివ నరసింహన్ తంత్రి

విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 20: విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రముఖ కేరళ జ్యోతిష్య నిపుణులు శివ నరసింహన్ తంత్రి అన్నారు. ఆర్ ఎస్ లోటస్ అపార్ట్‌మెంట్ లో ఏర

మిగతా చదవండి →

బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికి శివ నరసింహాన్ తంత్రి ప్రత్యేక పూజలు

బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికి శివ నరసింహాన్ తంత్రి ప్రత్యేక పూజలు

బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికి శివ నరసింహాన్ తంత్రి ప్రత్యేక పూజలు బల్కంపేట్, హైదరాబాద్ ట్రైనెట్ న్యూస్ 20 : నందికంటి భాస్కర్, రామ స్వామి రాజు ఆధ్వర్యంలో బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికిమొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా

మిగతా చదవండి →

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాపై నిష్పక్షపాత విచారణ జరగాలి: నేమూరి శంకర్ గౌడ్

ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో 388 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జాపై నిస్పక్షపాత విచారణ జరగాలి -బీఆర్ఎస్ పార్టీకి రూ. 1,400 కోట్లు “క్విడ్-ప్రో-కో” ద్వారా సమకూరాయని కేసీఆర్ కూతురు స్వయంగా చెప్పారు -ఫార్ములా-ఈ వ్యవహారంలో కేటీ

మిగతా చదవండి →

గాడి తప్పిన జీహెచ్ఎంసీ పరిపాలన.. ఇష్టారాజ్యంగా సరెండర్లు!

గాడి తప్పిన జీహెచ్ఎంసీ పరిపాలన.. ఇష్టారాజ్యంగా సరెండర్లు!

గాడి తప్పిన పరిపాలన జీహెచ్ఎంసీ ఇష్టారాజ్యంగా సరెండర్ హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 20: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజల అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులతోపాటు పౌర, అత్యవసర సేవలందిస్తున్న మూడు కార్పొరేషన్లల

మిగతా చదవండి →