Cultural
వైభవంగా 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవాలు'
విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవం' అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలిత
Share this story
Share link keeps your language (?lang=)
విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవం' అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితా రావు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన తమ అకాడమీ సంస్కృతిని ప్రోత్సహించే దిశగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సభకు ముందు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పలువురు కళాకారులు తమ సంగీత, నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
Also read
Positive Mindset: The Ultimate Power That Transforms Human Life

It is not circumstances that shape our lives, but the perspective through which we view them. A positive attitude is the most valuable asset one can possess in life.
Read more →Minister Satya Kumar Reviews Godavari Pushkaralu Arrangements

Minister Satya Kumar reviewed preparations for the upcoming Godavari Pushkaralu, directing officials to ensure top-notch facilities, safety, and sanitation for devotees.
Read more →Telangana CM Criticizes US Environmental Norms, Questions PM Modi

Telangana Chief Minister has criticized the central government's policies, questioning Prime Minister Narendra Modi over delays in environmental clearances for state development projects.
Read more →ఏపీలో జూనియర్ డాక్టర్లతో చర్చలు విఫలం.. కొనసాగుతున్న సమ్మె ఉత్కంఠ

