Cultural
వైభవంగా 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవాలు'
విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవం' అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలిత
Share this story
Share link keeps your language (?lang=)
విశాఖపట్నంలోని కళాభారతి ప్రాంగణంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 'శ్రీ సింహాద్రి అప్పన్న సంగీత నృత్యోత్సవం' అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షురాలు లయన్ లలితా రావు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో విలక్షణమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ.. కళలు, కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాలలో తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన తమ అకాడమీ సంస్కృతిని ప్రోత్సహించే దిశగా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సభకు ముందు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పలువురు కళాకారులు తమ సంగీత, నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
Also read
Seven Pillars for a Developed India: PM Modi's Call to Youth at Red Fort

Prime Minister Narendra Modi outlined seven strategic directions for a 'Viksit Bharat @ 2047' during his 80th Independence Day address at the Red Fort, emphasizing youth power and self-reliance.
Read more →Musical Night held under the auspices of Triveni Sangamam Cultural Academy

A musical night was organized by the Triveni Sangamam Cultural Academy at Thyagaraya Gana Sabha in Chikkadpally, featuring soulful cinematic songs.
Read more →Mesmerizing 'S. Janaki Film Songs' Musical Concert

A musical concert featuring legendary playback singer S. Janaki's film songs was successfully held at Chikkadpally Thyagaraya Ganasabha.
Read more →Youth Must Cultivate Patriotism: MLC Madhusudhana Chari

MLC Madhusudhana Chari emphasized the importance of patriotism among youth during Independence Day celebrations at Thyagaraya Gana Sabha.
Read more →