ఆంధ్రప్రదేశ్లో జూనియర్ వైద్యుల సమ్మె ఉధృతం

స్టైఫండ్ పెంపు కోసం రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యుల ఆందోళన – వైద్య సేవలపై ప్రభావం.
మిగతా చదవండి →మంగళవారం
25 ఆగస్టు 2026
విజయవాడ
సూర్యోదయం 6:01 am
సూర్యాస్తమయం 6:35 pm
ముఖ్యపేజీ/తెలంగాణ వార్తలు
29 వార్తలు
రాజమండ్రి రూరల్ వైసీపీ నేతలతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ శ్రేణులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నేతలు, స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్త…
ఈ వార్త ముసపు చదవండి →ఈ విభాగంలో పూర్తి వార్త → · తెలంగాణ వార్తలు
స్టైఫండ్ పెంపు కోసం రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యుల ఆందోళన – వైద్య సేవలపై ప్రభావం.
మిగతా చదవండి →
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కీలక బిల్లులకు ఆమోదం ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, స్థానిక పాలనలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం ట్రైన్ ఎట్ న్యూస్ 20 ఆగస్టు 2026 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బుధవారం కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. ముఖ్
మిగతా చదవండి →
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తన రాజకీయ వారసురాలిగా కుమార్తె డాక్టర్ బొత్స అనూషను ప్రకటించారు.
మిగతా చదవండి →
💥యువతలో దేశభక్తి పెరగాలి: కళా జనార్ధన్ మూర్తి💥 నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్ చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, ఆగస్టు 15: యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షుడు
మిగతా చదవండి →
దేశభక్తిని పెంపొందించుకోవాలి త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్ 15 : యువత దేశభక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్ధన్ మూర్తి అన్నారు.
మిగతా చదవండి →
💥జెండా రెపరెపలు.. కొత్తమాసు ఐ ట్రేడర్స్లో దేశభక్తి సందడి💥 నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్ హాలియా: దేశభక్తి ఉట్టిపడేలా హాలియా పట్టణంలోని ప్రముఖ భవన నిర్మాణ సామగ్రి సంస్థ కొత్తమాసు ఐ ట్రేడర్స్ ఆధ్వర్యంలో స్వాతంత్ర
మిగతా చదవండి →
హైదరాబాద్ నగర వాసులకు భారీ వర్షాల సూచన రాత్రి వేళల్లో భారీ వర్షం కురిసే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని సూచన ట్రై నెట్ న్యూస్ – 13 ఆగస్టు 2026 రచన: పేరి. నాగేశ్వరరావు హైదరాబాద్ నగర వాసులకు వాతావరణ శాఖ నుంచి వర్షాలపై సూచనలు
మిగతా చదవండి →
విజయవాడ మెట్రోకు వేగం నగర రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది ట్రై నెట్ న్యూస్ – 13 ఆగస్టు 2026 రచన: పేరి. నాగేశ్వరరావు విజయవాడ నగరానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఒక ముఖ్యమైన ప్రజా రవాణా కలగా ఉంది. వేగంగా వ
మిగతా చదవండి →
విజయవాడ మెట్రోకు వేగం నగర రవాణా వ్యవస్థలో కొత్త అధ్యాయానికి నాంది ట్రై నెట్ న్యూస్ – 13 ఆగస్టు 2026 రచన: పేరి. నాగేశ్వరరావు విజయవాడ నగరానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఒక ముఖ్యమైన ప్రజా రవాణా కలగా ఉంది. వేగంగా వ
మిగతా చదవండి →
💥ఆషాఢ మాసంలో ఆర్యవైశ్య మహిళల సందడి.. ఘనంగా గోరింటాకు వేడుక💥 నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్ హాలియా: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హాలియా వనితా క్లబ్ ఆధ్వర్యంలో మహావీర్ కాంప్లెక్స్లో ఆర్యవైశ్య మహిళలు సంప్రదాయబద్ధ
మిగతా చదవండి →
వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పి. సాయి ప్రసాద్ గౌడ్ తార్నాక, ట్రైనెట్ న్యూస్ ఆగస్ట్ 13 : వారాసిగూడ సిఐ రాజేందర్ గౌడ్ కు బిజెపి బౌధనగర్ డివిజన్ అధ్యక్షులు పి. సాయి ప్రసాద్ గౌడ్ వారాసిగూడ పోలీ
మిగతా చదవండి →
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించనున్న మాజీ ముఖ్యమంత్రి ట్రై నెట్ న్యూస్ 13 ఆగస్టు 2026 పేరి. నాగేశ్వరరావు కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జ
మిగతా చదవండి →
💥వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్💥 నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్ హాలియా: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్ హాలియ
మిగతా చదవండి →
నగరంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లోని పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జా
మిగతా చదవండి →
💥పేరూరు మత్స్య సహకార సంఘానికి ఏకగ్రీవ పాలకవర్గం💥 నల్లగొండ జిల్లా ఇన్చార్జ్: విశ్వనాథ్ హాలియా: అనుముల మండలం పేరూరు గ్రామంలోని మత్స్య సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ సందర్భంగా బుయ్య పరమేష్ ముదిరాజ్ను సంఘం
మిగతా చదవండి →నల్గొండ జిల్లాలో నీటి వనరుల పరిరక్షణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా నీటి పారుదల సలహా మం
మిగతా చదవండి →
💥 అర్ధగిరి క్షేత్ర సహాయ కార్యదర్శిగా బచ్చు సతీష్... ఘనంగా సన్మానించిన వాసవి క్లబ్ 💥 నల్గొండ జిల్లా ఇంచరర్జ్ (విశ్వనాధ్): శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం, అర్ధగిరి క్షేత్రం (మల్లెగట్టు, కొండమల్లేపల్ల
మిగతా చదవండి →
గోదావరి జలాలపై ఆగస్టు 18న కీలక సమావేశం తెలంగాణ హక్కులపై రాజకీయ వేడి — బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాదనలు
మిగతా చదవండి →
ఊరి నడిబొడ్డున డంపింగ్ యార్డ్... – మండల కేంద్రంలో ఇదేమి స్వచ్ఛాంధ్ర... – ముక్కులు మూసుకుంటున్న గ్రామస్తులు... – పాఠశాలలు, అంగన్వాడీలతో పాటు గహాల్లో ప్రజల ఇక్కట్లు – చివరకు
మిగతా చదవండి →
వెల్దండ మండలం, చేర్కూర్ గ్రామపంచాయతీకి చెందిన గుదే రాములు కుమారుడు మహేష్ ఇటీవల మృతి చెందగా, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించార
మిగతా చదవండి →
నరసాపురం మండలం పసలదీవి గ్రామంలో ఎమ్మెల్యే నాయకర్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆగస్టు 8న నిర్వహించినట్లు జనసముద్రం ప్రతినిధి ధనుంజయ్ తెలిపారు.
మిగతా చదవండి →
దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం ప్రకటించారు. పార్టీ తరఫున మొత్తం రూ. 2 కోట్ల 25 లక్షల సాయం అందించాలని నిర్ణయించారు. పెద్ది సుదర్శన
మిగతా చదవండి →సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ అసెంబ్లీ న
మిగతా చదవండి →
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులు మళ్లీ పనిచేయడం ప్రారంభించడంతో పాలమూరు ప్రాంత రైతులు కృష్ణా బేసిన్ నుంచి నీటి విడుదలను ఆశగా గమనిస్తున్నారు.
మిగతా చదవండి →
నగరంలో వారాంతంలో మెట్రో రైళ్లకు ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం ఈవీ ఫీడర్ సర్వీసుల ట్రయల్స్ ముమ్మరంగా సాగుతున్నాయి.
మిగతా చదవండి →
తెలంగాణలోని సియూఆర్ఈ (CURE) నివాస ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మిగతా చదవండి →
నగరంలో ప్లాస్టిక్ మరియు గృహ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు 2026 నుంచి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయనుంది.
మిగతా చదవండి →
నగరంలో వాణిజ్య సంస్థలకు లైసెన్స్లు జరిపే ప్రక్రియలో స్థానిక సంస్థలు కొత్త నిబంధన తీసుకువచ్చాయి. చెత్త నిర్వహణ నిబంధనలు పాటిస్తేనే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలని నిర్ణయించారు.
మిగతా చదవండి →